Friday 7 September 2012

Appsc Material History-చారిత్రక పూర్వ యుగం

                  ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం 

ప్రాచీన శిలాయుగం చెందినా ప్రాంతాలు:
కర్నూల్:   బిల్లసర్గం
               బేతం చెర్ల
              మచ్చల చింత మని గవి(ఇక్కడ మానవడు దేశం లో తొలి సారి ఎముకులు తో  చేసిన పనిముట్లు వాడాడు)  
అనంతపూర్ : గుంతకల్
 కడప : రాయచోటి
ఆదిలాబాద్ :
వరంగల్

మద్యసిలయుగం కు  ప్రాంతాలు:

సుక్ష్మ శీలా పనిముట్లు లబించాయీ:
గిద్దలరు, నాగార్జున కొండ , ఆదిలాబాద్

 నవినా శీలా యుగం :

ఇక్కడ పండించన పంటలు : రాగులు , ఉలవులు
గోదామా వరి పండించలేదు
పాలవాయి,  ఉట్నూరులో భూడిద కుప్పలు  బయటపడ్డాయి
ఈ భూడిద    పసువల పేడ కాల్చడం ద్వారా వచ్చిన భూడిద

తామ్ర  శీలా యుగం :

 రాగి  శిలలను వాడనట్టు   ఆధారాలు లేవు

బృహతశిలా యుగం:

ఇది కేవలం దక్షిన భారత సంబందించింది 500బి సి నుండి 200 బి సి  లో ఈ యుగం ప్రారంబైంది.
ఈ నాగరకత కి సంబనిచన సమాచారం సమాధులు ద్వారా తెల్స్తుంది
 ఆంధ్ర లో బృహతశిలా యుగం ప్రారంబైంది.
సమాధులలో  దొరికినవి : వరి , వ్యవసాయ పనిముట్లు , ఇనుప ఆయుధాలు బంగర అబరణలు , ఎరుపు నలుపు మట్టి పాత్రలు
ఈ  సమాదలును రాక్షస గుళ్ళు అంటారు.
వీటిలో 12 రకాల సమాధులు  కలవు

1.సిస్ట్:  

 గ్రానైట్ తో చేసిన శవపేటిక(విశాక లో తప్ప అన్ని జిల్లలో దొరికాయి )

2.దొల్మెన్: ఇది  రకమైన సిస్తే, 

దీనిని భూమిలో పూడ్చరు

 పెద్ద బండ రాయి శవపేటిక మిధ పెడతారు(మనకు ఒక సామిత ఉంది కదా ని మిధ బండ బడ అని అది ఇక్కడ నుండి వచిందే)

3.సక్రోఫాగి :  

చితబస్మం కలిగిన కుండ వివిధ రకాలలో ఉంటుంది 

నల్గొండ ఏలేశ్వరం దగ్గర దొరికిన కుండ ఏనుగు ఆకారం లో ఉంది
కర్నూలు శంకవరం లోధీ మేక ఆకారం లో కలదు

4.మేన్హిర్:  

సమాధి చుట్టూ ప్రత్యక ఆకారం లో రాతి స్తంబాలు అమరుస్తారు 

గుంటూరు లో దొరికాయి 

No comments:

Post a Comment