Saturday 8 September 2012

Appsc material_history_wars

 భారత దేశ చరిత్ర లో  ప్రస్సిదమైన యుద్దాలు :

చరిత్ర అంటే వర్గపోరాటం అని కార్ల మార్క్స్ అబిప్రాయం, అతని అబ్రిప్రాయానికి ఆదారాలు గతం లో జరిగిన వివిధ యుద్దాలు, భారత దేశం లో కూడా  ఎన్నో యుద్దాలు జరిగాయి , అవి దనం కోసం,  అధికారం కోసం, మతం కోసం కావోచు దేనికోసం జరిగిన దాని  ద్వారా మన దేశం  ఎన్నో మార్పులుకు  గురైంది అలంటి యుద్దాల సమహరని ఒక క్రమం లో కింద అందించడం జరిగింది.

బిసి 516: 

భారత దేశం పైన పర్షియ చక్రవర్తి మొదటి డేరియాస్ దాడి చేసి సింధు, వాయువ్య సరిహద్దు ప్రాంతాలును

 ఆక్రమించుకున్నాడు.

327-26:  

అలెగ్జండర్ భారత దేశం మిధ దండెత్తి వచాడు,

 అలెగ్జండర్ తక్షశిల  రాజు అంబి కోరిక మీదకు భారత్ మీదకు దండెత్తాడు,   

జీలం నది వడ్డున హైద్రస్పిసా  యుద్ధం లో పోరస్ ను ఓడించాడు.

305: 

చంద్ర గుప్తా మౌర్యడు(మౌర్య సామ్రాజ్య స్థాపకడు) సిరియా రాజు సెల్యూకస్ నికేతర్ ని ఓడించాడు

261: 

అశోకడు కలింగ యుద్ధం చేసాడు

165: 

భారత దేశం మిధ దేమిత్రియాస్ సేనాని మినందర్(ఇందోగ్రీక్)  దండయాత్ర చేసాడు.

భారత్ ని జయించన మొదటి విదేశయుడు-సైరస్(పర్షియన్)

భారత్ ని జైన్చన మొదటి గ్రీకు వీరుడు-అలెక్జందర్ 

భారత దేశం పైన దండెత్తిన మొదటి తరం విదేశేయలు భారతియలు గా మారారు, హిందువులు గా కూడా మారిపోయారు, ఉదాహరనుకు ఇండో గ్రీక్లు, స్కీతేయన్లు(శకులు)

రెండో తరం లో ముస్లిం దండయాత్రులు జరిగాయి, వీరు భారతియలు ఆయ్యరు కానీ హిందువులు గా మారలేదు 

మూడో తరం లో యూరోపెయన్ భారతీయులు కాలేదు , హిందువులుగా కూడా మారలేదు 

90: 

భారత దేశం మిధ సకుల దండయాత్ర ప్రరంబైంది.

శకులు మద్య ఆసియా నుండి వచ్చారు 

వీరినే స్కేతియన్లు అంటారు 

 

                                    క్రీస్తు శకం

454: 

హునులు దండయాత్ర లు మొదలు అయినాయి.

485:

 హునలు రెండో దండయాత్ర చేసారు

711-712:

సింధు రాష్ట్రం మిధ మహమద్ బిన్ కాసిం(అరబ్బు) దాడి చేసాడు, ఇదే భారత దేశం మిధ ముస్లిం  దాడి,

జిజియ పన్ను మొదటి సారి  విదించింది  ఖాసిం 

ఈ దాడి కాలం లో సింధు ని చూచ్ వంశం కి చెందిన దాహిర్ అనే బ్రహ్మినుడు పాలిస్తున్నాడు 

ఈ దాడి ఫలితం  ఇవ్వని విజయం గా లేనిపుల్ అనే చరిత్ర కారుడు  చెప్పాడు. 

1000-27: 

భారత దేశం మిధ మహమద్ ఘజని 17 సార్లు  దాడి చేసడు.

ఘజిని ఆఫ్గాన్ లోని ఘజిని అనే ప్రాంతానికి రాజు .

ఘజిని భారత దేశం లో అపార దన రాశులు ఉన్నట్టు తెల్సుకుని దాడి చేసాడు, ఈతను ముస్లిం రాజ్యం భారత్ లో పెట్టాలి అనుకోలేదు, అందుకే ఘజిని దాడులు అన్ని దానాన్ని దోచుకుని తిరిగి  రాజ్యంకి వెళ్ళిపోయాడు,

ఇతను మొదటి సారి హిందూ సాహి వంసస్తుడు  జయపాల్ ని ఓడించాడు.1006 లో ఘజిని కి వ్యతిరేఖంగా జత కట్టిన రాజపుత్ ల అందర్నీ వైహింద్ యుద్ధం లో ఓడించాడు . 

16 వ దాడి 1025 లో సోమనాద ఆలయం పైన చేసాడు 

17 వ దాడి 1027 లో పంజాబ్ లోని జాట్లు అనే ఒక వర్గం పైన చేసాడు 

1191: 

మహమద్ ఘోరి మరియు పృథ్వీ రాజు మద్య మొదటి తరైన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లో ఘోరి  ఓడిపోయాడు

1192: 

రెండవ తారైన్ యుద్ద్ధం : పృథ్వీ రాజ్ ఓడిపోయాడు

1194: 

చందా వార్ యుద్ధం : ఘోరి కి గహద్వాల రాజు జయచంద్రుడు కి  మద్య జరిగింది(జయ చంద్రుడు ఓడిపోయాడు)

రెండవ తరైన్ యుద్ధం జరుగుతున్నపుడు పృథ్వీ రాజుకి జయచంద్రుడు మద్దుతు ఇచి ఇచ్చి ఉంటె పృథ్వీ రాజు గెలిచే వాడు, భారత చరిత్ర మరోల ఉండేది.

భారత దేశం లో ముస్లిం రాజ్య స్థాపన చేసిన వాడు ఘోరి.

ఘోరి తన  ప్రతినిది గా కుతుబుద్దీన్ ఇబాక్ ని భారత్ లో  నియమించాడు, ఇబాక్ తరవాత భారత్ లో సువిశాల ముస్లిం సామ్రాజ్యం చేసాడు 

1294:

అల్లాఉద్దిన్ ఖిల్జీ యడువుల రాజిదని దేవగిరి  పైన దాడి చేసాడు, దక్షిణ భారత దేశం మిధ మొదటిముస్లిందండయాత్ర

1398: 

తైమూర్ దండయాత్ర : ఢిల్లీ సుల్తాన్ నాసిర్ఉద్దిన్ ని ఓడించి ఢిల్లీ ని దోపడి చేసాడు

1526: 

మొదటి పానిపట్టు యుద్ధం : బాబర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి ని ఓడించి మొగలు సామ్రాజ్యాని స్తపించాడు

1539-40: 

 1539లో జరిగిన చౌస లేదా గాగ్ర యుద్ధం లో

1540 లో జరిగిన కనోజ్ లేదా గాంజెస్ యుద్ధం లో షేర్ష సూరి మొగల పాలకుడు హుమయని ను ఓడించాడు

హుమాయన్ అక్బర్ తండ్రి, ఈ యుద్ధం తో ఢిల్లీ షేర్ష వశము    ఐంది 

1545:

కలన్జర్ దుర్గం ముట్టడి: సేర్శ సూరి మరణం

1556: 

రెండవ పానిపట్టు యుద్ధం లో అక్బర్,  హేము ని ఓడించాడు, దీనితో ఢిల్లీ అక్బర్ సొంతం ఐంది 

1565:

తళ్ళికోట యుద్ధం(రాక్షస  తంగడి యుద్ధం ): దక్షిణ భారత దేశం లో చాల ముక్యమైన యుద్దమ్

విజయనగర పాలుకుడు సదాశివ రాయులును మరియు అతని సహాయకుడు అలయరాయులని డెక్కన్ ముస్లిం       రాజ్యాలు ఐన  బీజపూర్ , అహమద్ నగర,గోల్కొండ,బీదార్ రాజ్యాలు కలిసి ఓడించారు

1576: 

హల్ది ఘాట్ యుద్ధం : అక్బర్ మేవార్ పాలకుడు ఐన రాణా ప్రతాపసింగ్ ని ఓడించాడు

1632-33:  

షాజాహన్ అహమద్ నగరు ని ఆక్రమించాడు

1658:  

దర్మాత్ యుద్ధం :

సంఘర్ యుద్ధం :

షాజహాన్ పెద్ద కుమారుడు ఐన దారుశికో తన ఇంకో కుమారుడు అవురంగాజేబు చేతిలో ఓడిపోయాడు

1665:

 శివాజీ , అవురంగాజేబు సేనాని రాజ జైసిన్ఘ చేతిలో ఓడిపోయాడు.

1739:

భారత్ పైన నాదిర్ష దోపడి జరిగింది, నెమలి సింహాసనామ్ లాంటి విలువైన భారత సంపదని దోచుకకేల్లడు

1745-48: 

మొదటి కర్ణాటక యుద్ధం (ఆంగ్లో ఫ్రెంచు యుద్ధం)

ఫ్రెంచు గవర్నర్ డుప్లీ కి ఆర్కాట్(కర్ణాటక) రాజు అన్వరుద్దిన్ కి మద్య జరిగింది

అన్వరుద్దిన్ కి బ్రిటిష్ వారు మద్దుతు ఇచారు

 అన్వరుద్దిన్ ఓడిపోయాడు

 ఈ యుద్ధం ఎక్షు లా చాపెల్ సంది తో ఆగింది

  (బ్రిటిష్ , ఫ్రెంచ వారు భారత్ మిధ ఆధిపత్యం  కోసం ఈ యుద్దాలు జరిగాయి)

1748-56: 

రెండువా కర్ణాటక యుద్ధం (ఆంగ్లో ఫ్రెంచు యుద్ధం)

దక్షిణ భారత దేశం లో వారసత్వ కోసం  యుద్ధంలు భారత రాజులు చేసారు, ఈ సందర్బాలు యూరోపేయన్లు అవకాసం గా తీసుకుని తమ రాజ్యం విస్తరించుకున్నారు.

1.కర్ణాటక రాజ్యం లో అన్వరుద్దిన్ కి చందాసాహెబ్(అన్వరుద్దిన్ సోదరుడు) మద్య

 2.నిజం రాజ్యం :నాజిర్ జంగ్ కి ముజిఫర్జంగ్ కి మద్య 

 బ్రిటిష్ వారు : అన్వరుద్దిన్ , నాజిర్ జంగ్ కి మద్దుతు ఇచారు

 ఫ్రెంచ్ వారు : చందా శాహేబ్, ముజిఫార్ జంగ్ కి మద్దుతు ఇచ్చారు

  కర్ణాటక యుద్ధం లో బాగం గ అంబూరు, ఆర్కాటు యుద్దాలు జరిగాయి 

1749 అంబూరు యుద్ధం:

అన్వరుద్దిన్ ని ఫ్రెంచ్ గవర్నర్ దుప్లేయ్ చంపేసాడు, అన్వర్ కొడుకు అలీ తిరుచాపల్లి కి పారిపోయాడు

 చందా షహేబ్ కర్ణాటక రాజు అయ్యాడు

ముజిఫర్ జంగ నిజం రాజు ఇయ్యాడు

1752 అర్కాట్ యుద్ధం:

 చందా శాహేబ్ ని బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్  చంపేసాడు

అన్వరుద్దిన్ కొడుకు మహమద్ అలీ  రాజు  ఐయ్యాడు

 పాండిచేరి సంది తో ముగిసింది  

1756-63: కర్నాటక యుద్ధం-3:

దీనిలో బాగం గా  వందవాసియుద్ధం  జరిగింది ఈ యుద్ధం లో

 బ్రిటిష్ గవర్నర్ ఐర కూటే, ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ ని ఓడించాడు,

పారిస్ సందితో ఈ యుద్ధం ముగిసింది

1757:

 ప్లాసీ యుద్ధం :

బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ద్వల ను ఓడించి, బ్రిటిష్ అదికారాన్ని బెంగాల్లో సుస్తిరం చేసింది.

1757:

బొబ్బిలి యుద్ధం ఆంధ్ర లో జరిగింది

1761:

మూడో పానిపట్టు యుద్ధం :

మారాటలు, ఆఫ్గాన్ల చేతిలో ఓడిపోయాడు

1764:

బక్సర్ యుద్ధం :

బెంగాల్ నవాబ్  మీర్ ఖాసిం, మొఘల్  చక్రవర్తి షాఆలం-2, ఔద్ నవాబ్ ఘజా ఉద్  దౌలాలు లు కలసి బ్రిటిష్ సేనాని హెక్టర్ మన్రో  చేతిలో  ఓడిపోయారు.ఈ యుద్ధం అలహాబాద్ సంది తో ఆగింది.బ్రిటిష్  వారు బెంగాల్   బీహార్ ఒరిస్సా లో దీవాని అధికారులు పొందింది

1767-69: 

మొదటి మైసూరు యుద్ధం :

 మద్రాస్ గవర్నర్ కి  మేకర్త్ని కి మద్య జరిగింది.

 మద్రాస్ సంధి తో ముగిసింది.

1780-84:

 రెండో మైసూరు యుద్ధం :

ఈ యుద్ధం జరిగిన నాలుగు సంవస్త్రాలు లో రెండు సంవత్సరాలు సంవత్సరాలు హైదర్  అలీ  మిగతా  రెండు    ఏళ్ళు  కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ గవరనర్ వారెన్ హేస్టింగ్స్ తో పోరాడాడు, ఈ యుద్ధం మంగులురు సందితో ముగిసింది.

1790-92:

మూడో మైసూరు యుద్ధం :

టిప్పు సుల్తాన్ కి కారన్ వాలిస్ కి మద్య జరిగింది.

కారన్ వాలిస్ కి నిజం, మరతాలు మద్దుతు ఇచారు

 టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు

శ్రీరంగం పట్నం  సంది తో ఈ యుద్ధం ముగిసింది

1799:

నాలుగో మైసూరు యుద్ధం :

టిప్పు సుల్తాన్ కి లార్డ్ వేల్లస్లి(బ్రిటిష్ గవర్నర్) కి మద్య జరిగినిడి

 టిప్పు సుల్తాన్ మరినించాడు.

1755-82:

మొదటి మరాట యుద్ధం:

 పీష్వ మాధవరావు-2 కి గవరనర్ వారెన్ హేసిన్గ్స్ కి మద్య జరిగింది.

సాల్వే సంది తో యుద్ధం ముగిసింది 


1803-05: 

రెండవ మరాట యుద్ధం:

పీష్వ బాజీరావు కి వేల్లస్లి కి మద్య జరిగింది.

బాజీ రావు ఓడిపోయాడు 

1817-18: 

ముడువ మారట యుద్ధం :

బాజీ రావు కి లార్డ్ హేస్తిన్గ్సు మద్య జరిగింది. ఈ యుద్ధం లో మరాతలు, పిందారాలు అంతము అయియ్యారు అందుకే ఈ యుద్ధం ను పిండారీ యుద్ధం అని కూడా అంటారు . ఈ యుద్ధం తర్వాత పీష్వ పదివి ని రద్దు చేసారు 

1845-46: 

ఆంగ్లో సిక్క్ యుద్ధం_1:

 లాహోర్ రాజిదని గా రాణా రంజిత్ సింగ్ సిక్క్ రాజ్యం ఏర్పరచాడు,

 ఆ కాలం లో బ్రిటిష్ వారి తర్వాత ఎక్కువ సైనక  ఉన్నది ఈతనికే.

రంజిత్ సింగ్ చనిపోయేనాటికి అతని కుమారుడు దిలీప్ సింగ్ చిన్నవాడు

 దిలీప్ సింగ్ సంరక్షనరాలు గా అతని తల్లి జిందాని రాజ్య పాలన్ చేసేది 

ఈ యుద్ధం జిందని కి లార్డ్ హర్దింజ్ మద్య జరిగింది, జిందాని ఓడిపోయింది 

లహోరే సంది తో యుద్ధం ముగిసింది  

1848-49: 

జిందని కి దల్హౌసి కి మద్య జరిగినిది, సిక్కులు ఓడిపోయారు 

పంజాబ్ బ్రిటిష్ లో  కలిసిపాయింది.

1857:

 భారత మొదటి స్వతంత్ర సంగ్రామం(సిపాయల తిరుగుబాటు)జరిగినిది

source: Nageswara Rao sir, kareem sir notes

No comments:

Post a Comment